వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శంకరాచార్య సూచనకు ముస్లింల ఆమోదం
న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మధ్యవర్తిగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన వివాదాస్పద స్థలాన్ని వదిలిపెట్టి దానికి దూరంగా మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి విహెచ్పి చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి ఆల్ ఇండియా ముస్లీం లా బోర్డు అంగీకరించింది.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]