శంకరాచార్య సూచనకు ముస్లింల ఆమోదం
న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మధ్యవర్తిగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన వివాదాస్పద స్థలాన్ని వదిలిపెట్టి దానికి దూరంగా మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి విహెచ్పి చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి ఆల్ ఇండియా ముస్లీం లా బోర్డు అంగీకరించింది.












Click it and Unblock the Notifications
