వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్‌లో కాల్పులు: ఒకరి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఎనమండుగురు గాయపడ్డారు. దీంతో అహ్మదాబాద్‌దుదేశ్వర్‌ క్రాస్‌ రోడ్‌ ఏరియాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.

ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, ఎనమండుగురు గాయపడ్డారు. అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల్లో కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడి బంధువుతో పాటు తొమ్మిది మంది మరణించారు. దీంతో కరంజ్‌, కోలుపూర్‌, షాపూర్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X