వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిటిడి భూముల కబ్జా: సభా సంఘానికి నో
హైదరాబాద్:
తిరుమల
తిరుపతి
దేవస్థానం
(టిటిడి)
భూముల
కబ్జాపై
సభా
సంఘం
ఏర్పాటుకు
ప్రభుత్వం
నిరాకరించింది.
తిరుపతి,
రేణిగుంట,
మరో
ప్రాంతంలో
టిటిడి
భూములను
అక్రమంగా
కబ్జా
పెట్టారని,
ఈ
భూముల
స్వాధీనంలో
ప్రభుత్వం
అలసత్వం
ప్రదర్శిస్తోందని
కాంగ్రెస్
విమర్శించారు.
ఈ
వ్యవహారంపై
సభా
సంఘం
వేయాలని
పట్టుబట్టింది.
అందుకు
ప్రభుత్వంఅంగీకరించలేదు.
టిటిడి భూములను కబ్జాదారుల నుంచిస్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. ఈ కబ్జా వ్యవహారాలపై ఒక కమిటీ వేసి, నివేదిక తెప్పించుకుంటామని, నివేదిక ఆధారంగా భూములనుస్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు.
Story first published: Saturday, March 16, 2002, 23:53 [IST]