గుజరాత్పై జస్టిస్ వర్మ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీః జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుజరాత్ పరిస్థితి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతకల్లోలాల బాధితుల్లో భయం ఇంకా పోలేదని నిత్యం అభద్రతతో వారు కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగించే చర్యలను ప్రభుత్వం చేపట్టాల్సి వున్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
