వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ గస్తీకి భారత్‌ తిరస్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

మాస్కో: కాశ్మీర్‌లో అమెరికా, ఐక్యరాజ్య సమితి బలగాల గస్తీ ప్రతిపాదనలను భారత్‌ వ్యతిరేకిస్తుందని భారత జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా గురువారం చెప్పారు.

పాకిస్థాన్‌, భారత్‌ల ఉమ్మడి గస్తీకి భారత్‌ సానుకూలమేనని ఆయన అన్నారు.ఆ ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైందని, ఈ ప్రాంతం ప్రతిఅంగుళం భారత్‌, పాకిస్థాన్‌లకు తెలుసునని,అందువల్ల భారత, పాకిస్థాన్‌లే ఆ ప్రాంతంలో ప్రతిఅంగుళం గస్తీ చేయగలవని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X