వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్‌సి నిర్వహణకు ఏర్పాట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మూడురోజులుగా సమ్మె చేస్తున్న ఆటో డ్రైవర్లు గురువారం ఉదయం నుంచి సమ్మెవిరమించారు. ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ మాల్యాద్రితో బుధవారం రాత్రి జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మెవిరమించాలని ఆటో కార్మికులు నిర్ణయించారు. పోలీసులు, తూనికలు, కొలతల శాఖ, ఆర్టీ అధికారుల వేధింపులు ఆపాలని,పెట్రోల్‌ ఛార్జీలు పెరిగిన దరిమిలా మీటర్‌ ఛార్జీలుపెంచాలనే డిమాండ్లతో ఆటో కార్మికుల సంఘం సోమవారం నుంచి సమ్మె ప్రారంభించినవిషయం విదితమే.

ఆటో డ్రైవర్ల సమస్యలను సానుభూతితో పరిశీలించి ఈ నెల 15 నాటికి ఒక నిర్ణయం తెలియజేస్తామని కమిషన్‌ మాల్యాద్రి హామీ ఇవ్వడంతో సమ్మెనువిరమించారు. మీటర్‌ కనీసం ఛార్జీని 10 రూపాయలు చేయాలని ఆటో కార్మికులు డిమాండ్‌ చేశారు. మూడు రోజుల పాటు బేరాలు లేక పలువురు ఆటో కార్మికులు బాధపడ్డారు. యూనియన్‌ నిర్ణయాన్ని ఏ మాత్రం ఉల్లంఘించినా ఆటోల అద్దాల పగలగొట్టడం వంటి సంఘటనలు చాలా జరిగాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X