రచయిత ఎన్.ఆర్. నంది కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త ఎన్.ఆర్. నంది ఆదివారం హైదరాబాద్లోని ఆయనస్వగృహంలో కన్ను మూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఎన్.ఆర్. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిదివిశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 బాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది. నైమిశారణ్యం, దృష్టి, సిగ్గు సిగ్గు, గుడ్బై భూదేవి గుడ్బై నవలలు ఆయనకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.












Click it and Unblock the Notifications