వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రచయిత ఎన్.ఆర్. నంది కన్నుమూత
హైదరాబాద్:
ప్రముఖ
సాహితీవేత్త
ఎన్.ఆర్.
నంది
ఆదివారం
హైదరాబాద్లోని
ఆయనస్వగృహంలో
కన్ను
మూశారు.
ఆయనకు
ముగ్గురు
కుమార్తెలు,
ఒక
కుమారుడు
ఉన్నారు.
ఎన్.ఆర్. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిదివిశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 బాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది. నైమిశారణ్యం, దృష్టి, సిగ్గు సిగ్గు, గుడ్బై భూదేవి గుడ్బై నవలలు ఆయనకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.
Comments
Story first published: Monday, August 5, 2002, 23:53 [IST]