వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ ఎన్నికల ప్రక్రియకుశ్రీకారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జమ్ము కాశ్మీర్‌ లో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘంశ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 16న ప్రారంభమై సుమారు నెలరోజల పాటు నాలుగు విడతలుగా పోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించినవిషయం విదితమే. అందులో భాగంగా సెప్టెంబర్‌ 16న జరిగే తొలివిడత పోలింగ్‌ కు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధవాతావరం, పతాకస్థాయికి చేరిన చొరబాట్ల మధ్య జరగాల్సిన కాశ్మీర్‌ ఎన్నికలపై ప్రపంచదేశాలన్నీ దృష్టిసారించాయి. ఈ ఎన్నికల నిర్వహణను వాజ్‌పేయి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.అక్టోబర్‌ 10న నాలుగు విడతల పోలింగ్‌ ఫలితాలు వెలువడతాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X