వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియకుశ్రీకారం
న్యూఢిల్లీః జమ్ము కాశ్మీర్ లో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘంశ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 16న ప్రారంభమై సుమారు నెలరోజల పాటు నాలుగు విడతలుగా పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించినవిషయం విదితమే. అందులో భాగంగా సెప్టెంబర్ 16న జరిగే తొలివిడత పోలింగ్ కు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Comments
Story first published: Thursday, August 22, 2002, 23:53 [IST]