మిథాలీరాజ్కు సన్మానం
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన భారత మహిళా క్రికెట్ హీరోయిన్మిథాలీరాజ్కు సన్మానం జరిగింది. ఇంగ్లాండులో జరిగిన మ్యాచ్లో 214 పరుగులు సాధించి రికార్డు సృష్టించినమిథాలీరాజ్ను స్పోర్టివ్ క్రికెట్ అకాడమీ శనివారం ఇక్కడ సన్మానించింది.












Click it and Unblock the Notifications
