వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 నుంచి డిఎస్సీ కౌన్సలింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 2002 డి.ఎస్సీసెలక్షన్‌ ప్రక్రియను ఈ నెల 30 నుంచి ప్రారంభించనున్నారు.సెప్టెంబర్‌ 28న సెలెక్షన్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు డీఎస్సీ 2002 నియామకంవివరాలను తెలియచేశారు.

కోర్టు కేసులన్ని సమసిపోవడంతో టీచర్ల నియామకానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఈ సారి 35 వేల టీచర్ల నియామకం చేపడుతున్నామని ఆయన చెప్పారు. ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 2001లోని బ్యాక్‌ లాగ్‌ పోస్ట్‌ లను కూడా పూరిస్తామన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X