వార్షిక బడ్జెట్లో మార్పులు: యనమల
విజయవాడ: రాష్ట్ర వార్షికబడ్జెట్లో అత్యవసరమైన మార్పులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారంవిజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని, వృత్తిపన్నును ఇక నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలు నేరుగా వసూలు చేసుకుని ఖర్చుపెట్టుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
