వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కు వెళ్ళనున్న వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత ఏడాది పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ఫర్వేజ్‌ ముషారప్‌ తో కరచాలనం చేసేందుకే వెనుకాడిన వాజ్‌పేయి ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నారు. పాకిస్థాన్‌ లో జరగనున్న వార్షిక సార్క్‌ సమావేశాలకు వాజ్‌పేయి హాజరు కానున్నారు.

సార్‌ శిఖరాగ్ర సదస్సుకు వెళ్ళాలా వద్దా అనేవిషయంపై బుధవారం రాత్రి జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అధికారికంగా ఈవిషయం ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే,పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి ఈవిషయాన్ని బయటపెట్టారు. పాకిస్థాన్‌ లో జరిగే సమావేశానికి వాజ్‌పేయి హాజరైనప్పటికీ పాకిస్థాన్‌ తో చర్చలు జరిపే అవకాశం లేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X