వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ లో మతఘర్షణః 4గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 31-10-03

అహ్మదాబాద్‌ః స్ధానిక క్రికెట్‌మ్యాచ్‌ సందర్భంగా చెలరేగిన వివాదం మతఘర్షణలుగామారి నలుగురి ప్రాణాలను బలిగొంది. 40 మందిగాయపడ్డారు. అహ్మదాబాద్‌ కు 70 కిలొమీటర్లదూరంలోని విరంగాం అనే పట్టణంలో ఆదివారం ఉదయం ఈ సంఘటనజరిగింది. పట్టణమంతా కర్ఫూ విధించినట్టుఅహ్మదాబాద్‌ రేంజి డిఐజి ఎకె శర్మ చెప్పారు.విధ్వంసకారులు మూడు దుకాణాలను తగులబెట్టడంతో పోలీసులు గాలిలోకి 20 రౌండ్లు కాల్పులుజరిపారు. మత ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుఅధికార వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X