వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ లో మతఘర్షణః 4గురు మృతి
Posted on 31-10-03
అహ్మదాబాద్ః స్ధానిక క్రికెట్మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మతఘర్షణలుగామారి నలుగురి ప్రాణాలను బలిగొంది. 40 మందిగాయపడ్డారు. అహ్మదాబాద్ కు 70 కిలొమీటర్లదూరంలోని విరంగాం అనే పట్టణంలో ఆదివారం ఉదయం ఈ సంఘటనజరిగింది. పట్టణమంతా కర్ఫూ విధించినట్టుఅహ్మదాబాద్ రేంజి డిఐజి ఎకె శర్మ చెప్పారు.విధ్వంసకారులు మూడు దుకాణాలను తగులబెట్టడంతో పోలీసులు గాలిలోకి 20 రౌండ్లు కాల్పులుజరిపారు. మత ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుఅధికార వర్గాలు తెలిపాయి.
Comments
Story first published: Sunday, November 2, 2003, 23:53 [IST]