వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 03-11-03
కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం
రాజమండ్రి: రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ప్రజాహిత యాత్ర సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఏఐసిసి సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ఈ బస్సుయాత్రకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు.
పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో పాటుసీనియర్ నేతలు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తదితరులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిలోమీటర్ పొడువునా కాంగ్రెస్ నేతల కార్లు వాహనాలతో యాత్రవేదిక నిండిపోయింది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేతలందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్ర పదిజిల్లాలో సాగుతుంది.
Story first published: Monday, November 3, 2003, 23:53 [IST]