వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 03-11-03

కాంగ్రెస్‌ బస్సు యాత్ర ప్రారంభం

రాజమండ్రి: రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజాహిత యాత్ర సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఏఐసిసి సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జి గులాంనబీ ఆజాద్‌ ఈ బస్సుయాత్రకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు.

పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తో పాటుసీనియర్‌ నేతలు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి తదితరులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిలోమీటర్‌ పొడువునా కాంగ్రెస్‌ నేతల కార్లు వాహనాలతో యాత్రవేదిక నిండిపోయింది. ఈ సారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని నేతలందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్ర పదిజిల్లాలో సాగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X