Home

Posted on 03-11-03

కాంగ్రెస్‌ బస్సు యాత్ర ప్రారంభం

రాజమండ్రి: రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజాహిత యాత్ర సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఏఐసిసి సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జి గులాంనబీ ఆజాద్‌ ఈ బస్సుయాత్రకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు.

పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తో పాటుసీనియర్‌ నేతలు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి తదితరులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిలోమీటర్‌ పొడువునా కాంగ్రెస్‌ నేతల కార్లు వాహనాలతో యాత్రవేదిక నిండిపోయింది. ఈ సారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని నేతలందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్ర పదిజిల్లాలో సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+