Home

Posted on 06-11-03

ప.గో జిల్లాలో బస్సు యాత్ర మొదలు

భీమవరం: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చేపట్టిన ప్రజాహిత యాత్ర గురువారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా యాత్ర అనంతరం వీరు పయనిస్తోన్న బస్సు ఉదయం చించినాడ వద్ద ప.గో జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వై.ఎస్‌, డీఎస్‌ తదితరులు పాల్గొంటున్నా, వై.ఎస్‌ కే ప్రజలు నీరాజనాలు పలుకుతుండడం విశేషం. ఈ సాయంత్రానికి భీమవరం చేరుకుంటుందీ యాత్ర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+