చంద్రబాబును కలిసిన ఇంద్రసేనారెడ్డి

Posted on 12-11-03

హైదరాబాద్‌: పెన్షనర్ల సంఘం డిమాండ్‌ లనునెరవేర్చాల్సిందిగా కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.ఇంద్రాసేనారెడ్డి కలవడంరాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకత్తించింది. గురువారం ఇంద్రాసేనారెడ్డి ముఖ్యమంత్రినికలిశారు. అయితే, ఈ కలయికకు రాజకీయ కోణంలేదని బీజేపీ పేర్కొంటున్నా, ఇరువురు ముందస్తుగానేసీట్ల అవగహన గురించి చర్చలు జరిపారని ప్రచారంజరుగుతోంది.

ఇందుకు ఊతమిస్తూ, ఇంద్రసేనారెడ్డి రెండు రోజులుగా టీడీపీ ఎన్నికలవిశ్లేషక కమిటీ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డితోచర్చలు జరుపుతున్నారు. ఈ సారి మరిన్ని సీట్లు కావాలని కోరుతోన్న బీజేపీ ఎన్నికల ప్రకటనకుముందే ఓ అవగహన కోసం ప్రయత్నిస్తోంది.ముందస్తు ఎన్నికలను బీజేపీ తొలినుంచిసమర్ధిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+