వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 15-11-03

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఇందులో ముగ్గురు నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కాగా, ఒకరు సిపిఐ (యంయల్‌) ప్రజాదళం నక్సలైట్‌.

కడప జిల్లా వత్తలూరు గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. ఇందులో ఒక మహిళా నక్సలైట్‌ కూడా ఉంది. మెదక్‌ జిల్లా మోతే గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిపిఐ (యంయల్‌) ప్రజాదళం నాయకుడు కనగల్ల యాదయ్య అనే నక్సలైట్‌ మరణించాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X