వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు ఇంజనీరింగ్విద్యార్థులు మృతి
Posted on 15-11-03
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్విద్యార్థులు మరణించారు.
వీరిద్దరు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. సురేష్, నిరంజన్ అనే ఈ ఇద్దరు విద్యార్థులు మోటార్ బైక్పై వెళ్తూ టాటా సుమోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ విద్యార్థులు నెల్లూరు, తిరుపతికి చెందినవారు.
Comments
Story first published: Saturday, November 15, 2003, 23:53 [IST]