వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 15-11-03

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మరణించారు.

వీరిద్దరు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు. సురేష్‌, నిరంజన్‌ అనే ఈ ఇద్దరు విద్యార్థులు మోటార్‌ బైక్‌పై వెళ్తూ టాటా సుమోను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ విద్యార్థులు నెల్లూరు, తిరుపతికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X