ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మృతి

Posted on 15-11-03

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌విద్యార్థులు మరణించారు.

వీరిద్దరు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు. సురేష్‌, నిరంజన్‌ అనే ఈ ఇద్దరు విద్యార్థులు మోటార్‌ బైక్‌పై వెళ్తూ టాటా సుమోను ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ విద్యార్థులు నెల్లూరు, తిరుపతికి చెందినవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+