వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమపై దిగ్విజయ్‌ పరువు నష్టం దావా

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 17-11-03

భోపాల్‌: తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు ఉమాభారతిపై పరువు నష్టం దావా వేశారు. ఛీఫ్‌ జ్యుడిష్యల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈ దావాను దాఖలు చేశారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి బిజెపి అభ్యర్థిఅయిన ఉమాభారతికి ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ తరఫు న్యాయవాది ఈ నెల 14వ తేదీన నోటిసు ఇచ్చారు.ఇరవై నాలుగు గంటల లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఆయన నోటీసులో చెప్పారు. ఎప్పటికప్పుడు ఉమాభారతి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దిగ్విజయ్‌ సింగ్‌అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X