వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగూలీపైఐసిసి సస్పెన్షన్ వేటు
కోల్కత్తా:దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండుక్రికెట్ మ్యాచ్లకు భారత జట్టు కెప్టెన్సౌరవ్ గుంగూలీ దూరం కానున్నాడు. ఈరెండు మ్యాచ్లు అడకుండా గంగూలీపైఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)మ్యాచ్ రెఫరీ క్లైవ్ లాయిడ్సస్పెన్షన్ వేటు వేశారు. శనివారంఈడెన్ గార్డెన్లో పాకిస్థాన్తో జరిగినబిసిసిఐ ప్లాటినమ్ జూబిలీ వన్డే మ్యాచ్లోనిర్ణీత ఓవర్లను నిర్ణీత కాలవ్యవధిలోవేయనందుకు గంగూలీపై ఆ వేటుపడింది.
Comments
Story first published: Sunday, November 14, 2004, 23:53 [IST]