వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరశివారులో లారీ బోల్తా: ఐదుగురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వికారాబాద్‌నుంచి వస్తున్న క్యారట్‌లారీ నగర శివారులోని శంకరపల్లి పోలీసు అకాడమీవద్ద బోల్తా పడగా ఐదుగురు అక్కడికక్కడేమరణించారు.

పద్దెనిమిదిమందిగాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.డ్రైవరు నిర్లక్ష్యంగా, అతి వేగంగాలారీనినడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనినార్సింగి ఎసిపి తెలిపారు.మరణించినవారు, గాయపడిన వారు రంగారెడ్డిజిల్లాకు చెందినరైతులు. లారీలో ప్రయాణిస్తున్న వీరు లారీబోల్తా పడడంతో క్యారట్‌ బస్తాల కిందపడి ఊపిరి ఆడక మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X