వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నగరశివారులో లారీ బోల్తా: ఐదుగురి మృతి
హైదరాబాద్:వికారాబాద్నుంచి వస్తున్న క్యారట్లారీ నగర శివారులోని శంకరపల్లి పోలీసు అకాడమీవద్ద బోల్తా పడగా ఐదుగురు అక్కడికక్కడేమరణించారు.
పద్దెనిమిదిమందిగాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.డ్రైవరు నిర్లక్ష్యంగా, అతి వేగంగాలారీనినడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనినార్సింగి ఎసిపి తెలిపారు.మరణించినవారు, గాయపడిన వారు రంగారెడ్డిజిల్లాకు చెందినరైతులు. లారీలో ప్రయాణిస్తున్న వీరు లారీబోల్తా పడడంతో క్యారట్ బస్తాల కిందపడి ఊపిరి ఆడక మరణించారు.
Comments
Story first published: Wednesday, November 17, 2004, 23:53 [IST]