సిద్ధిపేటవద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురుమృతి

సిద్ధిపేట:మెదక్‌ జిల్లా సిద్ధిపేట - రామాయంపేటరహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురుమరణించారు. పదకొండు మందిగాయపడ్డారు.

గాయపడినవారికిసిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించి,అనంతరం వారిని సికింద్రాబాద్‌లోనిగాంధీ ఆస్పత్రికి తరలించారు.మారుతికారు, ఆటో ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. సిద్ధిపేట -మిడిదొడ్డి గ్రామాల మధ్య జరిగిన ఈ రోడ్డుప్రమాదంలో వాహనాలు రెండునుజ్జునుజ్జయ్యాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+