వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్ధిపేటవద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురుమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట:మెదక్‌ జిల్లా సిద్ధిపేట - రామాయంపేటరహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురుమరణించారు. పదకొండు మందిగాయపడ్డారు.

గాయపడినవారికిసిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించి,అనంతరం వారిని సికింద్రాబాద్‌లోనిగాంధీ ఆస్పత్రికి తరలించారు.మారుతికారు, ఆటో ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. సిద్ధిపేట -మిడిదొడ్డి గ్రామాల మధ్య జరిగిన ఈ రోడ్డుప్రమాదంలో వాహనాలు రెండునుజ్జునుజ్జయ్యాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X