వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుప్రీంతీర్పు:సాగునీటి టెండర్లకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ:రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులటెండర్ల ఖరారుకు లైన్ క్లియర్అయింది. జమీన్ రైతు పత్రికసంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ దాఖలుచేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్నుసుప్రీం కోర్టు శుక్రవారం డిస్మిస్చేసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులటెండర్లకు ఉన్న అడ్డంకులుతొలగిపోయాయి.
సాగునీటిప్రాజెక్టుల విషయంలో పనులుచేసుకుపోవడానికి కాంట్రాక్టర్లకుఅనుమతిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునుసవాల్ చేస్తూ డోలేంద్ర ప్రసాద్సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్లో ప్రజా ప్రయోజానాలు ఏవీలేవని, వ్యక్తిగత ప్రయోజనాలేఉన్నట్లు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టువ్యాఖ్యానించింది. హైకోర్టు జారీ చేసినఆదేశాల్లో తప్పు లేదని సుప్రీంకోర్టుఅభిప్రాయపడింది.
Comments
Story first published: Friday, February 11, 2005, 23:53 [IST]