చిరంజీవి ఫ్యాన్స్ నుంచి ప్రాణభయం: వియ్యంకుడు రమణమూర్తి
హైదరాబాద్:
చిరంజీవి
అభిమానుల
నుంచి
తమకు
ప్రాణభయం
ఉందని
చిరంజీవి
వియ్యంకుడు
గాడి
వెంకట
రమణమూర్తి
గురువారం
సాయంత్రం
ఒక
టీవీ
న్యూస్
చానల్
కు
ఇచ్చిన
ప్రత్యేక
ఇంటర్వ్యూలో
చెప్పారు.
చిరంజీవి
కుటుంబానికి
తమకు
ఆర్ధికంగా,
సామాజికంగా
చాలా
అంతరం
ఉందని,
ఈ
ప్రేమ
కథను
ఇంతటితో
నిలిపివేసుకోమని
తన
కుమారుడికి
అనేకసార్లు
నచ్చ
చెప్పానని
అతను
వినలేదని
రమణమూర్తి
తెలిపారు.
చిరంజీవి అభిమానుల నుంచి ప్రాణ భయం ఉన్నందువల్లనే తాను, తన భార్య ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నట్టు ఆయన చెప్పారు. చిరంజీవి కుమార్తె శ్రీజ ఏనాడూ తమ ఇంటికి రాలేదని ఆయన వివరించారు. ఈ ఇంటర్వ్యూ సమయంలో రమణమూర్తి మొహంలో భయం చాయలు స్పష్టంగా కన్పించాయి. తన భార్యకు రతాబాద్ ఎమ్మెల్యే పి జనార్ధనరెడ్డి దూరపు బంధువని ఆయన అంగీకరించారు.
శ్రీజ,
తన
కుమారుడు
భరద్వాజ్
లకు
పిజేఅర్
ఆశ్రయం
ఇవ్వలేదని,
ఇటువంటి
విషయాలను
ఆయన
ప్రోత్సహించరని
రమణమూర్తి
తెలిపారు.
తన
కుమారుడి
ప్రేమ
వ్యవహారం
మూడు
నెలలక్రితం
తనకు
తెలిసిందని
ఆయన
చెప్పారు.
తన
కొడుకు
మీద
2002
లో
ఒక
బాలికను
కిడ్నాప్
చేసిన
కేసు
నమోదైన
విషయం
నిజమేనని
ఆయన
అంగీకరించారు.