వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైజాగ్: కిడ్నాపైన బ్యాంక్ మేనేజర్ హత్య
విశాఖపట్నం:
వైజాగ్
లో
కిడ్నాపైన
బ్యాంక్
మేనేజర్
హత్యకు
గురయ్యారు.
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండోర్
విశాఖపట్నం
ద్వారకానగర్
బ్రాంచ్
మేనేజర్
కెకె
ప్రసాద్
ను
దుండగులు
గురువారం
కిడ్నాప్
చేసిన
విషయం
తెలిసిందే.
ఈ
కిడ్నాప్,
హత్య
కేసులో
ముగ్గురిని
అరెస్టు
చేసినట్టు
పోలీసులు
చెప్పారు.
బ్యాంక్
మేనేజర్
ప్రసాద్
మృతదేహం
శనివారం
ఉదయం
సాంగివలస
వద్ద
రోడ్డుపై
లభ్యమైంది.
ప్రసాద్
ను
పెట్రోల్
పోసి
కాల్చి
చంపారు.
బిల్డర్
ల
నుంచి
బకాయిలను
వసూలు
చేయడంలో
కఠినంగా
వ్యవహరించి
ఆస్తులను
జప్తు
చేసినందుకు
వారు
కక్షగట్టి
ఆయనను
చంపి
ఉంటారన్న
అనుమానం
వ్యక్తమవుతోంది.
ఆయన
కుటుంబసభ్యులు
కూడా
ఇదే
ఆరోపణ
చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, October 20, 2007, 23:53 [IST]