వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్ బాధిత దంపతుల ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews


నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సడిపల్లి గ్రామంలో గల్ఫ్ బాధితులైన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గల్ఫ్ కు వెళ్లిన పెద్ద గంగారాం ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడు. విజిటింగ్ వీసాపై వెళ్లిన గంగారాం తగినంత సంపాదించలేకపోయాడు. ఊళ్లో అప్పులు పేరుకుపోయాయి.

అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో భార్యతో కలిసి గంగారాం ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి 2 లక్షల రూపాయల అప్పు పేరుకుపోయింది. వారి మృతితో మూడేళ్ల కూతురు అనాథగా మిగిలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X