వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈస్ట్ మారేడుపల్లిలో వ్యాపారి కిడ్నాప్

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: సికింద్రాబాదులోని ఈస్ట్ మారేడుపల్లిలో నాగేశ్వరరావు అనే వ్యాపారి అపహరణ జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగింది. ఆగంతకులు నాగేశ్వరరావు ఇంటికి వచ్చి సుమోలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.

కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆగంతకుల ఆచూకీ కనిపెట్టేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఫైనాన్షియర్ సాయిబాబానే నాగేశ్వరరావును కిడ్నాప్ చేశాడని నాగేశ్వరరావు బావ మరిది ఆరోపిస్తున్నాడు. సాయిబాబా తన వద్ద నాగేశ్వరరావు చిరునామా తీసుకున్నాడని ఆయన చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X