రాహుల్ గాంధీ కిడ్నాప్ కుట్ర భగ్నం
లక్నో:
ఎఐసిసి
ప్రధాన
కార్యదర్శి,
ఎఐసిసి
అధ్యక్షురాలు
సోనియా
గాంధీ
కుమారుడు
రాహుల్
గాంధీ
కిడ్నాప్
కుట్రను
ఉత్తరప్రదేశ్
రాజధాని
లక్నో
పోలీసులు
భగ్నం
చేశారు.
ముగ్గురు
ఉగ్రవాదుల
అరెస్టుతో
ఆ
కుట్ర
విషయం
తెలిసింది.
ఈ
ముగ్గురు
కూడా
జైష్
-ఎ
-
మహ్మద్
ఉగ్రవాదులు.
ముగ్గురు
కూడా
పాకిస్తానుకు
చెందినవారే.
రాహుల్
గాంధీని
కిడ్నాప్
చేసి
భారతదేశంలోని
జైళ్లలో
ఉన్న
42
మంది
తమ
అనుచరులను
విడిపించుకోవాలనేది
జైష్
-
ఎ
-
మొహ్మద్
తీవ్రవాదుల
ఆలోచనగా
భావిస్తున్నారు.
అరెస్టయిన
తీవ్రవాదుల
నుంచి
పోలీసులు
భారీగా
పేలుడు
పదార్థాలను
స్వాధీనం
చేసుకున్నారు.
వారి
నుంచి
ఒక
ల్యాప్
టాప్
ను
కూడా
స్వాధీనం
చేసుకున్నారు.
ఆ
ల్యాప్
టాప్
లో
రాహుల్
పేరుతో
పాటు
పలువురి
పేర్లన్నాయి.
వారి
నుంచి
పోలీసులు
రెండు
ఎకె
-
47
రైఫిళ్లు,
మూడు
చైనీస్
పిస్టళ్లు,
5
కిలోల
ఆర్డీయెక్స్
స్వాధీనం
చేసుకున్నారు.
తీవ్రవాదులతో
ఎదురుకాల్పుల
అనంతరం
పోలీసులు
ఆ
ముగ్గురు
తీవ్వవాదులను
అదుపులోకి
తీసుకున్నారు.