వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్ధినిపై అత్యాచారం జరిపిన టీచర్ సస్పెన్షన్
సంగారెడ్డి:
మెదక్
జిల్లా
నారాయణఖేడ్
జిల్లా
పరిషత్
ఉన్నత
పాఠశాలలో
పదో
తరగతి
చదువుతున్న
విద్యార్థినిపై
అత్యాచారానికి
పాల్పడిన
హెడ్
మాస్టర్
సైమన్
ను
ప్రభుత్వం
సస్పెండ్
చేసింది.
విద్యార్థినిని
అతను
మూడు
రోజులు
నిర్బంధించి
ప్రధానోపాధ్యాయుడు
సైమన్
అత్యాచారం
చేశాడు.
ఈ
మేరకు
ఆ
అమ్మాయి
తల్లిదండ్రులతో
జిల్లా
సూపరింటిండెంట్
ఆర్.పి.
నాయక్
ను
కలిసి
ఫిర్యాదు
చేసిన
విషయం
తెలిసిందే.
ఎస్పీకి
చేసిన
ఫిర్యాదు
ప్రకారం
-
సైమన్
బాలికను
గత
నాలుగు
నెలలుగా
బెదిరిస్తున్నాడు.
మానసికంగా
వేధిస్తున్నాడు.
చివరికి
ఈ
నెల
18వ
తేదీ
నుంచి
మూడు
రోజులపాటు
సైమన్
బాలికను
తన
సోదరి
ఇంట్లో
నిర్బంధించి
ఆమెపై
అత్యాచారం
చేశాడు.
పెళ్లి
చేసుకుంటానని
నమ్మ
బలికాడు.
అయితే
చివరకు
పెళ్లికి
నిరాకరించి,
ఎంతో
కొంత
ముట్టజెప్పి
వదిలించుకునే
ప్రయత్నం
చేశాడు.
Comments
Story first published: Friday, November 23, 2007, 23:53 [IST]