వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో మూడు నాలెడ్జీ కేంద్రాలు
హైదరాబాద్-వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మూడు నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నారు. శనివారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ సెంటర్లుగా పెరు పెట్టారు. తెలంగాణాలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, ఆంధ్రలోని నూజివీడులో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. బోధనా కార్యక్రమాలు వచ్చే సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి.
Comments
Story first published: Saturday, December 1, 2007, 23:53 [IST]