వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో మూడు నాలెడ్జీ కేంద్రాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్-వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మూడు నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నారు. శనివారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ సెంటర్లుగా పెరు పెట్టారు. తెలంగాణాలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, ఆంధ్రలోని నూజివీడులో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. బోధనా కార్యక్రమాలు వచ్చే సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X