వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలోఫర్ లో 15 మంది పిల్లల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె నేపధ్యంలో నీలోఫర్ ఆస్పత్రిలో సంభవించిన మరణాల సంఖ్య 15కు చేరుకుంది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో నీలోఫర్ ఆస్పత్రిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జూనియర్ డాక్టర్ల సమ్మెకు సీనియర్ డాక్టర్లు మద్దతు ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ వైద్యులు మంగళవారం విధులు బహిష్కరించారు.

నీలోఫర్ లో పరిస్థితి సజావుగానే ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చంద్రవదన్ అన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో మరణాలు సహజమేనని ఆయన అన్నారు.అత్యవసర సేవలకు విఘాతం కలగడం లేదని ఆయన అన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నుంచి వైద్యులను నీలోఫర్ కు పిలిపించినట్లు ఆయన తెలిపారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X