వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియా నుంచి 2 శవాలు మాయం

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ నుంచి ఆదివారం ఉదయం రెండు శవాలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని మార్చురీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ శవాలు ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మాయమయ్యాయి. దీంతో ఆగ్రహించిన మృతుల బంధువులు మార్చురీ సిబ్బందిపై దాడి చేశారు. దుండగులు మార్చురీ వెనక తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి మృతదేహాలను ఎత్తుకెళ్లారు.

శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రెండు మృత దేహాలను మార్చురీకి చేర్చారు. ఇందులో ఒక మృతదేహం హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ కు చెందిన అంజిరెడ్డిది. ముస్లింజంగ్ వద్ద పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ శవాలు మార్చురీ నుంచి మాయమైనవేనని వారు ధృవీకరిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X