వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గణతంత్ర పెరేడులో బతుకమ్మ
న్యూఢిల్లీ:
జనవరి
26వ
తేదీ
గణతంత్ర
దినోత్సవ
సందర్భంగా
జరిగే
పరేడులో
రాష్ట్రం
నుంచి
బతుకమ్మ
శకటాన్ని
ప్రదర్శించనున్నారు.
ప్రతి
ఏడాది
రాష్ట్రం
నుంచి
ఏదో
ఒక
శకటాన్ని
ప్రదర్శించడం
సంప్రదాయం.
ఈసారి
బతుకమ్మ
శకటాన్ని
ప్రదర్శించనున్నారు.
ఈ
శకటం
నమూనాను
రాష్ట్ర
ప్రభుత్వ
ప్రత్యేకాధికారి
వేణుధర్
రెడ్డి
ఢల్లీలో
ప్రదర్శించారు.
తాము
తయారు
చేసిన
శకటం
నమూనాను
ప్రదర్శనకు
ప్రభుత్వం
అంగీకరించిందని
ఆయన
చెప్పారు.
గ్రామీణ
వాతావరణాన్ని
ప్రతిబింబించే
విధంగా
ఈ
శకటాన్ని
రూపొందించినట్లు
ఆయన
తెలిపారు.
బతుకమ్మ
పండుగ
తెలంగాణ
ప్రాంతంలో
విశేషమైంది.
ప్రకృతి
నుంచి
లభించే
పూలను
సేకరించి
బతుకమ్మను
పేర్చి
మహిళలు
ఒక
చోట
వాటిని
పెట్టి
పాటలు
పాడుతూ
వాటి
చుట్టూ
తిరుగుతూ
బతుకమ్మ
ఆడుతారు.
Comments
Story first published: Monday, December 17, 2007, 23:53 [IST]