వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ పై మాటలకు కాకా సాక్షి: ఎమ్మెస్సార్

By Staff
|
Google Oneindia TeluguNews


కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డంకి అని ప్రధాని మన్మోహన్ సింగ్ తనతో అన్నప్పుడు సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ఉన్నారని ఆర్టీసి చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. పదవులెన్ని వచ్చినా ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడుతూనే ఉంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆర్టీసికి 1,500 అద్దె బస్సులను తీసుకునేందుకు జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ గురించి తనకు తెలియదని ఆయన చెప్పారు. అద్దె బస్సుల వ్యవహారంపై తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన చెప్పారు. అద్దె బస్సులను తీసుకోవాలనే ఆర్టీసి యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సమ్మెకు నోటీసు ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X