వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ పై మాటలకు కాకా సాక్షి: ఎమ్మెస్సార్
కరీంనగర్:
తెలంగాణ
రాష్ట్ర
ఏర్పాటుకు
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
అడ్డంకి
అని
ప్రధాని
మన్మోహన్
సింగ్
తనతో
అన్నప్పుడు
సీనియర్
పార్లమెంటు
సభ్యుడు
జి.
వెంకటస్వామి
ఉన్నారని
ఆర్టీసి
చైర్మన్,
సీనియర్
కాంగ్రెస్
శాసనసభ్యుడు
ఎం.
సత్యనారాయణ
రావు
చెప్పారు.
పదవులెన్ని
వచ్చినా
ప్రత్యేక
తెలంగాణ
గురించి
మాట్లాడుతూనే
ఉంటానని
ఆయన
శుక్రవారం
మీడియా
ప్రతినిధులతో
అన్నారు.
ఆర్టీసికి
1,500
అద్దె
బస్సులను
తీసుకునేందుకు
జారీ
చేసిన
టెండర్
నోటిఫికేషన్
గురించి
తనకు
తెలియదని
ఆయన
చెప్పారు.
అద్దె
బస్సుల
వ్యవహారంపై
తాను
ముఖ్యమంత్రితో
చర్చిస్తానని
ఆయన
చెప్పారు.
అద్దె
బస్సులను
తీసుకోవాలనే
ఆర్టీసి
యాజమాన్యం
నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ
కార్మిక
సంఘం
సమ్మెకు
నోటీసు
ఇచ్చింది.
Story first published: Friday, December 21, 2007, 23:53 [IST]