వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీజేఆర్ మరణం తెలంగాణకు తీరని లోటు:విద్యాసాగర్ రావు

By Staff
|
Google Oneindia TeluguNews
Ch Vidyasagar Rao
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ శాసన సభ్యుడు పి.జనార్థన్ రెడ్డి మరణం తీరని లోటని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణా విషయంలో పీజేఆర్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన అభివర్ణించారు. పేదల కోసం పనిచేస్తున్న అంతటి సీనియర్ నాయకుడిని క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం గర్హించదగ్గ అంశమని ఆయన అన్నారు. పెద్దమ్మగుడి అంటే పీజేఆర్ అనేంతగా ఆయన ఆ గుడి అభివృద్ధికి ఆయన కృషి చేశారని విద్యాసాగరరావు పేర్కొన్నారు. పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు...ఎప్పుడు ఎవరు చస్తారో తెలియదు కాబట్టి మరణాన్ని అడ్డుకోలేమని, తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని విద్యాసాగర్ రావు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X