చిరు బహిరంగ సభకు అనుమతి

Chiranjeevi
తిరుపతి: తిరుపతిలోని అవిలాల మైదానంలో మెగాస్టార్ చిరంజీవి సభకు పోలీసు అనుమతి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు భంగం వాటిల్లకుండా చూస్తామని వారు హామీ ఇచ్చారు. చిరంజీవి సభకు అవిలాల మైదానం ఇవ్వడాన్ని మేధావుల ఫోరం వ్యతిరేకిస్తోంది. ఈ మైదానంలో బహరంగ సభకు అనుమతి ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఈ ఫోరం వాదిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలగకుండానే బహిరంగ సభకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చిరంజీవి తొలి రాజకీయ బహిరంగ సభ ఈ నెల 26వ తేదీన తిరుపతిలో తలపెట్టిన విషయం తెలిసిందే. మదర్ థెరిస్సా జయంతి తొలి బహిరంగ సభ నిర్వహించడాన్ని చిరంజీవి ఆదర్శంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటన ఆయన ఈ నెల 17వ తేదీన మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసే అవకాశం ఉంది. అవిలాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+