పాక్ లో బాంబు పేలి 20 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్ లోని పెషావర్ లోని ఒక ఆస్పత్రిలో బాంబు పేలి మంగళవారం 20 మంది దాకా మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. అది ఆత్మాహుతి దాడా, కాదా అనే విషయం చెప్పలేమని ఆయన అన్నారు. బాంబు ఆస్పత్రి ఆవరణలో పేలిన మాట మాత్రం వాస్తవమని సయ్యద్ మోహిసిన్ షా చెప్పారు. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు.

ఆస్పత్రి వెలుపల ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ బాంబు పేలింది. ఓ ముస్లిం నాయకుడికి మద్దతుగా వారు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నాయకుడు మంగళవారం ఉదయం కాల్పుల్లో మృతి చెందాడు. అతని భౌతిక కాయాన్ని ఈ ఆస్పత్రికి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+