చిరు సభకు సుప్రీం ఓకె

అయితే ఈనెల 26 న తిరుపతిలో బహిరంగ సభ పెట్టుకోడానికి ఎంపిక చేసిన స్ధలంలో సభ జరుగకుండా స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తిరుపతికి చెందిన మేధావుల వేదిక తరఫున జి రామకృష్ణ ప్రసాద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.చిరంజీవి పార్టీ బహిరంగ సభ తిరుపతిలోని అవిలాల చెరు ఏరియాలో జరుగనుంది. అయితే ఈ ప్రాంతంలో బహిరంగ సభలు నిర్వహించరాదని హైకోర్టు గతంలో ఆదేశించింది.












Click it and Unblock the Notifications
