ఉత్తర భారతంలో భూకంప ప్రకంపనలు
న్యూ డిల్లీ :ఉత్తర భారతంలో ఈ రోజు భూమి కంపించింది. హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో మొదలైన ఈ భూకంపం జమ్ము,కాశ్మీర్,పంజాబ్,డిల్లీలకు వ్యాపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.8 గా నమోదైంది. అయితే ప్రాణనష్టం,ఆస్ధి నష్టం గురించి ఇంకా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications
