కంధమాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత
కంధమాల్: ఒరిస్సాలోని కంథమాల్ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపధ్యంలో భువనేశ్వర్ లో 144 సెక్షన్ విధించారు. కంథమాల్ ప్రధాన రహదారులను పోలీసులు సీజ్ చేసారు. ఈ ప్రాంతాల్లోకి ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో వీహెచ్పీ చేపట్టిన యాత్రకు భంగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
