వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొల్లు మాటలు వద్దు: మిత్రా

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: బయట ఉంటూ సొల్లు మాటలు మాట్లాడే వారంతా ఒక్కసారి చిరు సభకు వచ్చి చూస్తే వారికి విషయం తెలిస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ మిత్ర సవాల్‌ విసిరారు. నెల్లూరు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ బలహీనంగా ఉందని, చిరు సభకు ఎవరూ రారంటూ కొందరు రాజకీయ పార్టీ నాయకులు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు డాక్టర్‌ మిత్ర ఘాటుగా స్పందించారు. "చిరు సభకు వచ్చిన ఈ జనసమూహాన్ని చూసి వ్యంగ్యంగా మాట్లాడే ఆ నాయకులు ఇప్పుడు ఎవరు వీకో, ఎవరు స్ట్రాంగో తేల్చుకోవాలి'' అని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X