రామెజీరావు పై అట్రాసిటీ కేసు!

దాంతో ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావుపై దాఖలైన పరువునష్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదును విచారించి, కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పట్టణ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాధుబాబు పట్టణ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు కారంపూడి ఈనాడు దినపత్రిక విలేఖరి పత్రి సురేష్లపైనా ఇదే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జగన్నాధం పార్ధసారధి సత్తెనపల్లిలోని రఘురామ్నగర్లో నివసిస్తున్నారు. కారంపూడి తహసిల్దారుగా పనిచేస్తూ డిసెంబరు 21న పార్ధసారధి సస్పెన్షన్కు గురయ్యారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications