వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లారీల సమ్మెపై కేసు
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల సమ్మె ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ సమ్మెతో జనజీవనం అస్తవ్యస్తమవుతోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ఎల్లుండి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.
Story first published: Saturday, January 10, 2009, 12:37 [IST]