వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారీల సమ్మెపై కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల సమ్మె ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ సమ్మెతో జనజీవనం అస్తవ్యస్తమవుతోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ఎల్లుండి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X