నగరానికి చేరిన అక్షయ్ మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన అక్షయ్ విశాల్ మృతదేహం ఈరోజు ఉదయం నగరానికి చేరింది. అక్కడినుంచి బేగంపేటలోని ఆయన స్వగృహానికి మృతదేహాన్ని తరలించారు. ఈనెల 15న అమెరికాలో సూపర్మార్కెట్కు వెళ్లి వస్తున్న ఆయనను డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు నీగ్రోలు కాల్చి చంపారు. అప్పటినుంచి ఆయన కుటుంబసభ్యుల శోకం వర్ణనాతీతంగా ఉంది. ఈరోజు ఉదయం స్వగృహానికి ఆయన మృతదేహం చేరగానే బంధుమిత్రుల శోకం మిన్నంటింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విశాల్ అంత్యక్రియలు సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని స్మశానవాటికలో జరగనున్నాయి.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications