న్యూఢిల్లీ:
దేశంలోని
అత్యంత
సంపన్న
వ్యాపారవేత్తలు...రిలయన్స్
ఇండస్ట్రీస్
అధినేత
ముఖేష్
అంబానీ,
విప్రో
ఛైర్మన్
అజీమ్
ప్రేమ్జీ
ఈరోజు
అమెరికా
నూతన
అధ్యక్షుడు
బరాక్
ఒబామాను
కలుసుకోనున్నారు.
అమెరికా
కాలమానం
ప్రకారం
ఉదయం
9
గంటలకు
ముఖేష్
భార్య
నీతాతో
కలిసి
ఒబామాతో
చర్చలు
జరుపుతారు.
ఔట్సోర్సింగ్ను
మొదటి
నుంచీ
వ్యతిరేకిస్తున్న
ఒబామాతో
అజీమ్
ప్రేమ్జీ
భేటీపై
ఆ
రంగం
ఆసక్తి
చూపుతోంది.