పార్టీపై మాట్లాడను: సాంబశివుడు
హైదరాబాద్: పార్టీ గురించి మాట్లాడడానికి హోం మంత్రి కె.జానారెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు నిరాకరించారు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. పార్టీతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు. తాను పార్టీ నాయకత్వానికి లేఖ రాసి ప్రభుత్వానికి లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. తాను నాయకత్వాన్ని కలుసుకోలేదని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులు గుప్పించిన ప్రశ్నల వర్షానికి ఆయన క్లుప్తంగా సమాధానమిస్తూ వివరాలు మాట్లాడడానికి నిరాకరించారు.
తాము హింస చేశామని అనుకోవడం లేదని, మార్పు కోసం ఆ పని చేశామని, పార్టీ కూడా అదే అనుకుంటోందని ఆయన అన్నారు. అనారోగ్యం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనే ఆశ - ఈ రెండు కారణాల వల్లనే తాను ప్రభుత్వానికి లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. తనకు ఆరోగ్య సమస్య తలెత్తిందని, పని చేయడానికి తనకు శక్తి సరిపోవడం లేదని ఆయన అన్నారు. చికెన్ గున్యా వచ్చిందని, తీవ్రమైన మోకాళ్ల నొప్పులున్నాయని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications