ఏప్రిల్ 16 న ఈ నియోజకవర్గాల్లో...
హైదరబాద్: ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 16న మొదటి దశలో తెలంగాణలో ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, మిర్యాలగూడ, ఖమ్మం, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నల్గొండ, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, భువనగిరిలలో జరుగుతాయి.
అదేవిధంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, బొబ్బిలలో కూడా ఏప్రిల్ 16నే జరుగుతాయి. మార్చి 23 నుంచి తెలంగాణ, ఉత్తరాంధ్రలలో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేయాలి. మార్చి 30 నామినేషన్కు ఆఖరి తేదీ. నామినేషన్ విరమణకు చివరి తేదీ ఏప్రిల్ 2.
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.వి. సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా పార్టీల ప్రచారంలో నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications