వైయస్ పై టీడీపీ కంప్లైంట్

ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో సచివాలయంలోని ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల్లో, సమావేశపు హాలులో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు సాగించకూడదు. ప్రభుత్వ అతిథి గృహాలు, ఆలయాలు, పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ ప్రచారం, సభలు నిర్వహించకూడదు. కాన్ఫరెన్సు హాలును ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించుకోవడం ముమ్మాటికి నిబంధనలను ఉల్లంఘించడమేనని నిఘా వేదిక అభిప్రాయపడింది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.గత ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు నిబంధనల గీత దాటటంపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు కావటంతో ముఖ్యమంత్రి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications