డిజిపి యాదవ్ వివరణ కోరిన ఇసి
హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మహాకూటమి నేతలు డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్పై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి స్పందించారు. ఈ ఫిర్యాదుపై సాయంత్రంలోగా డీజీపీ వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి ఐవీ సుబ్బారావు ఆదేశించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. "సాక్షి" చానల్ లో ఇతర పార్టీలను కంచపరుస్తూ వస్తున్న కార్యక్రమాల మీద కూడా ఇసికి ఫిర్యాదులు అందాయి. ఆ సిడిలను కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
Comments
Story first published: Tuesday, March 10, 2009, 17:19 [IST]