వైయస్..దూకి చస్తావా?: కేసీఆర్

నల్లగొండ వాసులు చేసిన పాపం ఏమిటి, ఫ్లోరైడ్ బారినుంచి వారికి విముక్తి లేదా అన్నారు. పక్కనే కృష్ణా ఉన్నా..నది మొత్తాన్ని కడపకు మళ్లించి, నల్లగొండకు తెడ్డు చూపించారన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటికి వందల ఎకరాలు రాజధానిలో అప్పగించారన్నారు. కుత్బుల్లాపూర్లో తెరాస జెండా ఎగువేస్తామని ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న కేసీఆర్ సంకేతాన్ని ఇచ్చారు.
2004లో వైఎస్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో రూ.30 లక్షల అప్పు ఉందని తెలిపారని, ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఇచ్చిన అఫిడవిట్లో రఘరాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్లకు రూ.10 వేల కోట్లు ఆస్తులున్నట్లు చూపించారన్నారు. ఈ లెక్కలు చూస్తేనే మేత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.అలాగే ఈసారి లక్ష మంది వైఎస్లు వచ్చినా తెలంగాణను ఆపలేరని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications